Godavari Floods Updates: ముంపు ప్రాంతాలలో పర్యటించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు.

HMTV
By HMTV
Published on: 2020-08-23 14:50:25

రాజోలు: రాజోలు నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలలో పర్యటించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు.

కరోనా పేషెంట్లు సౌకర్యం కోసం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్ ఏర్పాటు చేస్తాం

ముంపుకు గురైన ప్రభుత్వ ఆసుపత్రి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.

సీఎం జగన్మోహన్ రెడ్డి దయవల్ల వరం వల్ల నేను మంత్రిని అయ్యాను.

ఈ ప్రాంత వాసి గా ఇక్కడ సమస్య నాకు తెలుసు అని ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాను.

తెలుగుదేశం పార్టీ పాశవిక చర్యలకు పాల్పడుతోంది.

అభివృద్ధి పథకాలను అడ్డుకోవడానికి కోర్టులో కేసులతో పాశవిక చర్యలకు పాల్పడుతోంది. ట్వీట్లు చేయడానికి మాత్రమే ప్రతిపక్షం పార్టీ ఉంది.

HMTV

HMTV

Next Story