Godavari Floods Updates: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి

HMTV
By HMTV
Published on: 2020-08-19 08:54:37

తూర్పుగోదావరి: అల్లవరం మం. బోడసకుర్రు పల్లిపాలెం వద్ద మరింత పెరిగిన వరద ఉధృతి..

పునరావాస కేంద్రంలోకి ప్రవేశించిన వరద నీరు.. గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు.

 

HMTV

HMTV

Next Story