Godavari floods: పోలవరంలో ఉదృతంగా గోదావరి

HMTV
By HMTV
Published on: 2020-09-04 03:34:30

* కాపార్ డ్యాం వద్ద చేరిన వరద 23.28 మీటర్ల కి చేరిన వరద నీరు

* కొత్తూరు కాజు పై 12 అడుగులు చేరిన వరదనీరు

* 19 గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

* గోదావరి వరద నుంచి ఇప్పుడిప్పుడే తెరుకుంటున్న ముంపు గ్రామాలు

* మరోసారి వరద పెరగడంతో భయాందోళనలో ముంపు గ్రామాల ప్రజలు.

HMTV

HMTV

Next Story