Godavari: ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

HMTV
By HMTV
Published on: 2020-08-19 11:28:02

తూర్పుగోదావరి:

- రాజమండ్రి గోదావరి ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

- 17.75 అడుగులకు తగ్గిన గోదావరి వరద నీటిమట్టం

- 19 లక్షల క్యూసెక్కుల ప్రవాహం సముద్రంలోకి విడుదల

- ఏజన్సీ ,కోనసీమలో లంక గ్రామాలలో కొనసాగుతున్న జలదిగ్భంధం

HMTV

HMTV

Next Story