GHMC updates: రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అదునాతన టెక్నాలజీ వినియోగిస్తాం:

జిహెచ్ఎంసి..

రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణ పై అధికారులతో పాటు ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి

#పారదర్శకంగా, సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ కు టి పోల్ (TE poll) ప అవగాహణ కార్యక్రమం

#హాజరైన రాష్ట్ర ఎన్నికల అధికారులు.. జీహెచ్ఎంసీ అధికారులు

#కరోనా నేపథ్యంలో ఎన్నికల ను శాంతియుత వాతావరణం లో నిర్వహించేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తాం

#ఓటర్ లిస్ట్.. పోలింగ్ కేంద్రంను ఆన్ లైన్ లో పొందుపరుస్తాం.

#నామినేషన్ నుంచి ఫలితాల వరకు మొత్తం ప్రక్రియ ఆన్ లైన్ లోనే నిర్వహిస్తాం

#టీ పోల్ ధ్వారా పోటీ చేసే స్వాతంత్ర్య అభ్యర్థులు.. పార్టీ అభ్యర్దుల వివరాలు తెలుసుకోవచ్చు

#సాంకేతిక పరిజ్ఞానం వల్ల తక్కువ సమయంలో... తక్కువ సిబ్బంది తో ఎన్నికల ను నిర్వహించ వచ్చు

#త్వరలోనే జీహెచ్ఎంసీ జోనల్ అధికారులతో ఎన్నికల నిర్వహణ పై సమావేశం

#150 పోలింగ్ కేంద్రం లో వార్డు ఒక్క ఫేస్ రికగ్నేషన్ యాప్ ను వాడుతాం

#ఫేస్ రికగ్నేషన్ యాప్ తో ఓటరు పూర్తి వివరాలు తెలుస్తాయి

#రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీనియర్ సిటిజన్.. దివ్యాంగు లకు పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఓటింగ్(E-voting) విధానం అమలు చేయబోతోంది.

#వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఈ ఓటింగ్ (E-voting) విధానం అమలు చేసేలా ఐటీ శాఖతో సమన్వయం చేసుకుంటున్నాం

# ఈ ఓటింగ్ (E voting) విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది

#టీ పోల్ సాఫ్ట్ వేర్ తో పాటు సాంకేతిక అంశాలపై వచ్చే నెల 23 నుంచి 29 వరకు జోన్ల వారిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం

Show Full Article
Print Article
Next Story
More Stories