GHMC Election updates: గుర్తింపు పొందిన పార్టీ లు బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరపాలని కోరాయి...

జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈవీఎంలు లేదా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలా అన్న దానిపై అన్ని రాజకీయ పార్టీల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయం సేకరించింది.

#11గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ లు ఉండగా..

#8 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తమ అభిప్రాయం తెలిపాయి..

#బీజేపీ మాత్రమే ఈవిఎం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరింది..

#2 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఎలాంటి అభిప్రాయం తెలపలేదు..

#పార్టీ గుర్తు లేని 39 రాజకీయ పార్టీలు ఉండగా..

#18 పార్టీ లు అభిప్రాయం చెప్పాయి..

#11పార్టీ లు బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరపాలని కోరాయి..

#మొత్తం 50 పార్టీ లు ఉండగా...అందులో 26రాజకీయ పార్టీలు తమ అభిప్రాయం చెప్పగా..13పార్టీలు బ్యాలెట్ ,3పార్టీ లు ఈవిఎం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరాయి..

#వీవీ ప్యాడ్ ల తయారి కోసం ఈసిఐ ఢిల్లీ కి లేఖ రాసాం...రిప్లై కోసం ఎదురు చూస్తున్నాం...

Show Full Article
Print Article
Next Story
More Stories