GANDI KOTA: గండికోట నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని దాఖలైన 4 పిటిషన్లు

HMTV
By HMTV
Published on: 2020-09-28 07:49:09

అమరావతి: గండికోట నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టులో దాఖలైన 4 పిటిషన్లను విచారించిన ఏపీ హైకోర్టు

అన్ని కేసుల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు

తదుపరి విచారణ అక్టోబరు 7 నాటికి వాయిదా   

HMTV

HMTV

Next Story