Gandhi Bhavan:ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ను వాయిదా వేయాలని గాంధీభవన్లో NSUI చేపట్టిన దీక్ష

గాంధీ భవన్

- రాష్ట్రంలో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ను వాయిదా వేయాలని గాంధీభవన్లో NSUI చేపట్టిన దీక్ష ను సందర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..

- రాష్ట్రంలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని NSUI రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ ఆమరణ నిరాహార దీక్ష

- చేస్తున్నట్లుగా ప్రకటన

- ఉత్తమ్ కుమార్ రెడ్డి

- రాష్ట్ర ప్రభుత్వ తీరు తో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు...

- కరుణ వైరస్ వ్యాప్తి సమయంలో పరీక్షలు ఏంటని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు

- విద్యార్థుల కోసం ఎన్ఎస్యుఐ నిరాహార దీక్ష చేస్తుంది..

- జాతీయ స్థాయి లో నిర్వహించే

- NEET, JEE నీ పోస్ట్ ఫోన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది..

- విద్యార్థులు జీవితాలతో దేశంలో మోడీ, రాష్ట్రం లో కేసీఆర్ ఆటలు ఆడుతున్నారు...

- కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న టైంలో పరీక్షలు పోస్ట్ ఫోన్ చేయాలి...

- తెలంగాణ రాష్ట్రం లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇన్ కూడా పోస్ట్ ఫోన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది...

- జాతీయ స్థాయి NEET- JEE, , రాష్ట్ర స్థాయి లో ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు...

- అయ్యకార్ భవన్ వద్ద ఆందోళన చేపడతాం.

- దీంతోపాటు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తూ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేయాలి

Show Full Article
Print Article
Next Story
More Stories