G. Kishan Reddy: స్వామినాథన్ చేసిన కమిటీ సిఫార్సులకు బీజెపి కట్టుబడి ఉంది..

కిషన్ రెడ్డి @ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి...

-అన్ని ఉత్పత్తుల ధరలు ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి..

-రైతులు విత్తనాల తయారు గతంలో రైతులే తయారు చేసుకునే విధానం ఉండేది..

-ఇప్పుడు విత్తనాల నుండి ఎరువుల తయారీ వరకు అన్ని బహుళ జాతి కంపెనీలమయం అయిపోయింది..

-రైతులకు లాభాలు చేకూర్చడం ,రైతుల అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చింది...

-పంజాబ్ లో జరుగుతున్న ఉద్యమం కేవలం రైతులు కాకుండా పోటీ పడి రాజకీయ నాయకులే ఆందోళన చేస్తున్నాయి..

-కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టో లో చేర్చారు ఇప్పుడే అదే పార్టీ వ్యతిరేకిస్తుంది..

-రాష్ట్ర ముఖ్యంత్రికి దీనిని వ్యతిరేకిస్తున్న నాయకులకు సవాల్ ఎం ఎస్పీ నీ రద్దు చేయదలుచుకొలేదు..

-పత్తి ,ధాన్యం ,గోధుమలు చివరి గింజ వరకు భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది..

-గతంలో కంటే ఎక్కువ కాటన్ కొనుగోలు కేంద్రాలు తెలంగాణ లో ఏర్పాటు చేస్తున్నాం..

-ఆహార బద్రత పథకం ద్వారా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారత్ సప్లై చేస్తుంది...

-రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ కి సుమారు 80 వేల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చాం..

Show Full Article
Print Article
Next Story
More Stories