Floods in Manchiryala: మంచిర్యాల జిల్లా సాలిగామ్ ఇండ్లలోకి చేరిన వరదనీరు.
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల సాలిగామ్ ఇండ్లలోకి చేరిన వరదనీరు...
ఎర్రవాగు బ్యాక్ వాటర్ ఇండ్లలోకి చేరడంతో ఇబ్బందులు పడుతున్నా గ్రామస్తులు..
ఇరవై ఒకటి కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించిన పోలీసులు..
ఆ కుటుంబాలకు నిత్యవసర వస్తువులు సరపరా చేసిన పోలీసులు, రెవిన్యూ అదికారులు
Next Story



