Floods in Manchiryala: మంచిర్యాల జిల్లా సాలిగామ్ ఇండ్లలోకి చేరిన వరదనీరు.

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల సాలిగామ్ ఇండ్లలోకి చేరిన వరదనీరు...

ఎర్రవాగు బ్యాక్ వాటర్ ఇండ్లలోకి చేరడంతో ఇబ్బందులు పడుతున్నా గ్రామస్తులు..

ఇరవై ఒకటి కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించిన పోలీసులు..

ఆ కుటుంబాలకు నిత్యవసర వస్తువులు సరపరా చేసిన పోలీసులు, రెవిన్యూ అదికారులు

Show Full Article
Print Article
Next Story
More Stories