Etela Rajender: పారామెడికల్ సంఘాల డిమాండ్ల పై సానుకూలంగా స్పందించిన మంత్రి ఈటల

- డాక్టర్స్, పారామెడికల్ సంఘాల డిమాండ్ల పై సానుకూలంగా స్పందించిన మంత్రి ఈటల..

- ప్రభుత్వ నిర్ణయం తో ఆందోళన తాత్కాలికంగా వాయిదా వేసుకున్న డాక్టర్లు, హెల్త్ కేర్ సిబ్బంది

- కరోనా తో చనిపోయిన వైద్య సిబ్బందికి ఎక్స్ గ్రేషయా ఇచ్చే విషయం నిర్ణయం..

- ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిశా ల్లో విధానాలను పరిశీలించి తుది నిర్ణయం ప్రకటిస్తామని హామీ..

- డాక్టర్లకు, హెల్త్ కేర్ సిబ్బందికి నిమ్స్, గాంధీ ఆస్పత్రుల్లో చికిత్స కోసం ప్రభుత్వం జీవో ఇవ్వనుoది.

ఈటల

- కరోనా వచ్చి లీవ్ లో ఉన్న వాళ్లకు ఆన్ డ్యూటీ కింద పరిగణనలోకి తీసుకుంటూ జీవో ఇస్తాం.. ఈటల

Show Full Article
Print Article
Next Story
More Stories