East Godavari Updates : 12 మంది పంచాయతీ కార్యదర్షులపై విచారణ

తూర్పుగోదావరి జిల్లా- లోని 12 మంది పంచాయతీ కార్యదర్శులపై విచారణ

- రాజమహేంద్రవరం రూరల్లో పిడింగొయ్యి, హుకుంపేట, బొమ్మూరు, కాకినాడ రూరల్లో రమణయ్యపేట, అనపర్తిలో అనధికార అపార్టుమెంట్ల నిర్మాణానికి సంబంధించిన అవకతవకలపై విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

- అప్పట్లో ఆయా పంచాయతీల్లో విధులు నిర్వహించిన 12 మంది కార్యదర్శులపై విచారణ చేయాలని ఆదేశాలు

- జడ్పీ సీఈవో నారాయణమూర్తిని విచారణాధికారిగా నియమిస్తూ, రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు

Show Full Article
Print Article
Next Story
More Stories