East Godavari Updates: భీమేశ్వర స్వామిఆలయం లో భక్తుల సందడి...

  తూర్పుగోదావరి జిల్లా..

- పంచారామక్షేత్రమైన ద్రాక్షరామం భీమేశ్వర స్వామిఆలయం లో భక్తుల సందడి

- కార్తిక సోమవరం పురష్కరించుకోని కోవిడ్ నిబంధనలతో తక్కువ సంఖ్యలోనే దర్శనానికి భక్తులు

- భీమేశ్వరస్వామి ని దర్మించుకున్న బిసి సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ఙ

Show Full Article
Print Article
Next Story
More Stories