East Godavari Updates: భీమేశ్వరాలయంలో మొదలైన కార్తీక శోభ...

  తూర్పుగోదావరి జిల్లా....

- కార్తీక మాస మహా పర్వదినాల సందర్భంగా పంచారామక్షేత్రమైన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వరాలయంలో మొదలైన            కార్తీక శోభ

- పిఠాపురం మహారాజా వారి గోత్రనామాలతో తొలిపూజ

- ఆ తదుపరి భక్తులకు దర్శనాలకు అనుమతి..

Show Full Article
Print Article
Next Story
More Stories