East Godavari Updates: ఆత్రేయపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు..
తూర్పుగోదావరి :
కొత్తపేట..
- ఆత్రేయపురం మం. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు..
- శనివారం కావడంతో ఏడు వారాల నోములు తీర్చుకునేందుకు కరోనా సమయంలోనూ ఆలయానికి విచ్చేస్తున్న భక్తులు..
Next Story



