East Godavari Updates: అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం హైస్కుల్ లో కరోనా కలకలం..

 తూర్పుగోదావరి : పి.గన్నవరం.

- మూడు రోజుల క్రితం కరోనా నిర్దారణ పరీక్ష చేయించుకున్న హైస్కూల్ లో మిడ్ డే మీల్ కుక్..

- రిపోర్ట్స్ కోసం వేచి ఉండకుండా నిన్న 25 మంది స్కూల్ పిల్లలకు భోజనం వండి పెట్టిన మహిళ..

- రాత్రి పాజిటివ్ నిర్దారణగా మెసేజ్ రావడంతో అవాక్కయిన స్కూల్ సిబ్బంది, విద్యార్థులు..

- అబ్జర్వేషన్ లో స్కూల్ విద్యార్ధులు..

- అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటున్న స్దానికులు, విద్యార్ధుల తల్లిదండ్రులు.. 

Show Full Article
Print Article
Next Story
More Stories