East Godavari updates: పుణ్య స్నానాలు ఆచరించడానికి వాగులో దిగిన సూర్యప్రభాస్కర రావు..

తూర్పుగోదావరి జిల్లా..

//విజయదశమి సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించడానికి సీతపల్లి వాగులో దిగిన స్థానిక సాయినగర్​కు చెందిన పసల సూర్యప్రభాస్కర రావు దుర్మరణం

//వాగు ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయిన సూర్యభాస్కర రావు

//కిలోమీటర్ దూరంలో ఉన్న రాళ్ల మధ్య చిక్కుకున్న సూర్యభాస్కర రావు మృతదేహాం

//మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు..

Show Full Article
Print Article
Next Story
More Stories