East godavari updates: కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు ఆర్ధికసాయం..

తూర్పు గోదావరి :

-- ఏపియుడబ్ల్యూజె కృషితో కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్ధికసాయం

-- మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.. ఏపీలో కరోనాతో మృతి చెందిన 45 మందికి పైగా జర్నలిస్టులు..

-- సిఎం జగన్ కు కృతజ్నతలు తెలిపిన     ఏపియుడబ్ల్యూజె తూర్పు గోదావరి జిల్లా కమిటీ..

Show Full Article
Print Article
Next Story
More Stories