East godavari updates: నారా లోకేష్ కు వైసిపి కార్యకర్తల నుంచి నిరసన సెగ..

తూర్పుగోదావరి :

-పెదపూడి మం. అచ్చుతాపురత్రయం లో నారా లోకేష్ కు వైసిపి కార్యకర్తల నుంచి నిరసన సెగ..

-వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన నారా లోకేష్ ను బ్యాక్ అంటూ నినాదాలతో ఆందోళనకు దిగిన వైసిపి కార్యకర్తలు..

-పోలీసుల జోక్యంతో వెనుదిరిగిన వైసిపి కార్యకర్తలు.. సద్దుమణిగిన వివాదం..

Show Full Article
Print Article
Next Story
More Stories