East Godavari updates: వరద ముంపులో కాకినాడ ప్రతాప్ నగర్ విద్యుత్ సబ్ స్టేషన్..

తూర్పుగోదావరి :

-గత 36 గంటలుగా జలదిగ్భంధంలో డి - 6 సబ్ స్టేషన్..

-ప్రత్యామ్నయంగా కరప విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేపట్టిన అధికారులు..

-రోడ్డు పైనే విధులు నిర్వహిస్తోన్న సబ్ స్టేషన్ సిబ్బంది..

Show Full Article
Print Article
Next Story
More Stories