East godavari updates: సముద్ర స్నానానికి వెళ్ళిన ఇద్దరు యువకులు గల్లంతు..

తూర్పుగోదావరి :

-ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం సముద్ర స్నానానికి వెళ్ళిన ఇద్దరు యువకులు గల్లంతు..

-ముమ్మిడివరం మం. గేదెలంక, అయినాపురం నకు చెందిన యువకులుగా గుర్తించిన స్థానికులు..

-ఒకరి మృతదేహం లభ్యం మరొకరి కోసం కొనసాగుతోన్న గాలింపు చర్యలు..

Show Full Article
Print Article
Next Story
More Stories