East Godavari updates: విద్యార్థులకు విద్యా కానుక కిట్లు పంపిణి చేసిన మంత్రి కన్నబాబు..

తూర్పుగోదావరి :

-కరప మండల కేంద్రంలో జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు..

-ముఖ్యమంత్రి ఎలా ఉండాలనేది దేశానికి మన సిఎం జగన్ చూపిస్తున్నారు..

-అమ్మ ఒడి పథకాన్ని ఎన్నికల జిమ్మిక్కులు అని కొంతమంది హేళనగా మాట్లాడారు..

-పేద వాళ్ల పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువు కోవాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాము..

-కొంతమంది మంది పెద్దలు కోర్టుకు వెళ్లి స్టేలు తెస్తున్నారు ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆగేది లేదు..

-అమ్మ ఒడి పధకం ద్వారా 650 కోట్లు తల్లిదండ్రులు అకౌంట్లలో జమయ్యాయి..

Show Full Article
Print Article
Next Story
More Stories