East Godavari updates: ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ దాతృత్వం..

తూర్పుగోదావరి :

-2019 అసెంబ్లీ ఎన్నికలలో తన ప్రత్యర్థిగా పోటీన చేసిన వ్యక్తి కి పింఛన్ అందించిన ఎమ్మెల్యే పర్వత ప్రసాద్..

-ప్రజాశాంతి పార్టీ తరపున టిడిపి ప్రోద్బలంతో పోటీ చేసిన పర్వత ప్రసాద్ అనే వ్యక్తి..

-అనారోగ్యం పాలవడంతో ఏలేశ్వరం లో అతడి ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందజేసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్..

Show Full Article
Print Article
Next Story
More Stories