East godavari updates: వాలంటీర్ల సేవలను అభినందించాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి...

HMTV
By HMTV
Published on: 2020-10-02 11:59:03

తూర్పుగోదావరి :

-వాలంటీర్ల సేవలకు ఏడాది పూర్తవుతున్న నేపధ్యంలో ప్రజలు వారి సేవలను అభినందించాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి..

-ఈ రోజు సాయంత్రం 7 గం.లకు ప్రజలు తమ ఇళ్ల ముందు నిలబడి చప్పట్లతో వాలంటీర్లకు అభినందనలను తెలియజేయాలని కోరిన జిల్లా కలెక్టర్   డి.మురళీధరరెడ్డి..

HMTV

HMTV

Next Story