East Godavari updates: ఏపీలో బిజేపీ బలమైన శక్తిగా ఎదగనుంది..

తూర్పుగోదావరి - రాజమండ్రి..

-బిజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి కామెంట్స్..

-2024 లోబిజేపీ-జనసేన కలిసి అధికారంలోకి రావాలనే లక్ష్యం గా పనిచేస్తున్నాం

-రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది

-రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయి నుంచి బిజేపీని బలోపేతం చేసేందుకే విస్తృత పర్యటనలు చేస్తున్నాం..

-రాష్ట్ర ప్లభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతాం

-చంద్రబాబు గురించి మాట్లాడేవారే లేరు

-ప్రధాని మోఢీ పట్ల ప్రజలలో ఎంతో నమ్మకం వుంది. కేంద్ర పధకాలకే ఏపీలో స్టిక్కర్లు వేసుకుంటున్నారు..

Show Full Article
Print Article
Next Story
More Stories