East Godavari updates: భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే , కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా శంకుస్థాపన.

తూర్పు గోదావరి జిల్లా :

-కోరుకొండ మండలం కోటికేశవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నూతన భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే , కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా శంకుస్థాపన.

-నాడు నేడు పథకంలో భాగంగా కోటి 53 లక్షల నిధులు మంజూరు.

Show Full Article
Print Article
Next Story
More Stories