East Godavari updates: రాజోలు గాంధీ బొమ్మ సెంటర్ లో ఆందోళన చేపట్టిన బిజెపి యువమోర్చా సభ్యులు..

తూర్పు గోదావరిజిల్లా.... రాజోలు..

-హిందూ దేవుళ్ళ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ని బర్తరఫ్ చేయాలంటూ ఆందోళన చేపట్టి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన   యువ మోర్చా సభ్యులు.

-మంత్రి కొడాలి నాని పై తీవ్ర స్థాయిలో మండిపడ్డా బీజేపీ యువ మోర్చా సభ్యులు.

-150 కేజీల బరువున్న నాని ఒంట్లో నుంచి రెండు కేజీలు తీసేస్తే వాడికి ఏమైనా నష్టమా అంటూ మండిపడ్డారు

-ఆందోళన చేస్తున్న యువ మోర్చా సభ్యులను అడ్డుకున్న పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories