East Godavari updates: అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో మళ్ళీ దర్శనములు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ఆలయ అధికారులు

తూర్పుగోదావరి..

-అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి ఆలయం లో

-ఈనెల 25 వరకు భక్తులకు మళ్ళీ దర్శనములు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ఆలయ అధికారులు

-కరోనా వ్యాప్తి నివారణ, పోలీసు బందోబస్తు నేపధ్యంలో తాజా నిర్ణయం తీసుకున్న అధికారులు

-ఉదయాన్నే దర్శనాలకు అనుమతించినా ఆలయానికి రాని భక్తులు

Show Full Article
Print Article
Next Story
More Stories