East Godavari updates: ఏజన్సీ ఏలేరు పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు..

తూర్పుగోదావరి జిల్లా

-ఏలేరు ప్రాజెక్టు నుంచి తొమ్మిది వేల క్యూసెక్కుల వరద నీరు విడుదల

-ముంపునకు గురవుతున్న పిఠాపురం, గొల్లప్రోలు, మండలాల్లో పంటపొలాలు

-ప్రాజెక్టు లో పెరుగుతున్న ఇన్ ఫ్లోలు

-ఈరోజు సాయంత్రానికి ప్రాజెక్టు నుంచి 15వేల క్యూసెక్కుల వరదనీరు విడుదల చేసే అవకాశం

-ఆందోళన లో దిగువ ప్రాంత వరి రైతాంగం

-గరిష్ట స్థాయిని దాటిన ఏలేరు ప్రాజెక్టు నీటిమట్టం..

Show Full Article
Print Article
Next Story
More Stories