East Godavari updates: కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట బిజెపి - జనసేన నాయకుల ఆందోళన..

HMTV
By HMTV
Published on: 2020-09-11 07:55:57

తూర్పుగోదావరి :

-ఆందోళన లో పాల్గొన్న జనసేన పిఏసి సభ్యులు పంతం నానాజీ, బిజెపి జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్..

-అంతర్వేది ఆందోళన లో జనసేన, బిజెపి నాయకులు పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్..

-దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాజీనామా చేయాలంటూ నినాదాలు..

HMTV

HMTV

Next Story