East Godavari Updates: మడ అడవుల్లో సారా బట్టీలపై ఎక్సైజ్ అధికారులు దాడులు

HMTV
By HMTV
Published on: 2020-09-03 13:49:28

తూర్పుగోదావరి :

- తాళ్ళరేవు మం. కోరింగ మడ అడవుల్లో సారా బట్టీలపై ఎక్సైజ్ అధికారులు, పోలీసులు సంయుక్త దాడులు..

- సుమారు 10 లక్ష రూపాయలు విలువ చేసే 46,000 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం.. 

- 1400 లీటర్ల నాటుసారా స్వాధీనం..

HMTV

HMTV

Next Story