East Godavari updates: లంపకలోవ సహకార పరపతి సంఘం జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి..

HMTV
By HMTV
Published on: 2020-08-31 06:21:22

తూర్పుగోదావరి... ప్రత్తిపాడు..

-లంపకలోవ సహకార పరపతి సంఘం జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి

-మోసపోయిన రైతులను ఆదుకోవాలి..

-మోసానికి కారణమైన డిసిసిబి చైర్మన్ వరుపుల రాజాని అరెస్టు చేయాలంటూ మోసపోయిన రైతులు ఆందోళన.

HMTV

HMTV

Next Story