East Godavari updates: రాజోలు (మం) వేగివారి పాలెంలో కోడి పందాలపై పోలీసులు దాడి..
తూ.గో.జిల్లా....
-రాజోలు (మం) వేగివారి పాలెంలో కోడి పందాలపై పోలీసులు దాడి.
-ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-రెండు కోళ్లు, 6300 నగదు స్వాధీనం.
Next Story



