East Godavari District Updates: అక్రమంగా తరలిస్తున్న 2.5లక్షల విలువ గల 75కేజీ గంజాయి ను స్వాధీనం

తూర్పుగోదావరి:

- చింతూరు:చింతూరు మండలం దారకొండ నుండి ఢిల్లీకి అక్రమంగా తరలిస్తున్న 2.5లక్షల విలువ గల 75కేజీ గంజాయి ను స్వాధీనం చేసుకున్న మోతుగూడెం పోలీసులు.

- ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్, టాటా సుమో వాహనం సీజ్.

Show Full Article
Print Article
Next Story
More Stories