Durgamma temple updaets: కొండచరియలు పడిన సంఘటనను సీఎం పరిశీలించారు..

  విజయవాడ

-దుర్గగుడి పాలక కమిటీ చైర్మన్, పైలా సోమినాయుడు

-రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు

-లడ్డు ప్రసాదం తయారుచేసే పోటుకి, కొండమీద రివిటింగ్ కి, సోలార్ సిస్టం కి 70కోట్లు ప్రకటించారు

-సీఎం త్వరితగతిన నిధులు ప్రకటించారు

-మరింతగా నిధులు ఇస్తే ఇంకా ప్లానింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు చేస్తాం

-ఈఓ సురేష్, ఇంద్రకీలాద్రి దుర్గగుడి మల్లేశ్వర స్వామి గుడి, కేశఖండన శాలకు కూడా సీఎం ప్రకటించిన నిధులు వినియోగిస్తాం

-కొండచరియలు పడతాయని సమాచారం లేదు

-కొండచరియల క్రింద ఎవరూ లేరనుకుంటున్నాం

Show Full Article
Print Article
Next Story
More Stories