Dubbaka Updates: విజయశాంతి తో ముగిసిన కుసుం కుమార్ భేటీ....

- జెట్టి కుసుమ కుమార్, ...పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

- కరోనా నేపథ్యంలో విజయశాంతి దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు

- విజయశాంతి కాంగ్రెస్ లోనే కొనసాగుతారు

- మీడియాలో వస్తున్నవి వాస్తవం కాదు.

- కాంగ్రెస్ నాయకత్వం తో టచ్ లో ఉన్నారు

- బీజేపీ తో చర్చల ప్రస్తావన కూడా విజయ శాంతి తో రాలేదు

- కాంగ్రెస్ విజయశాంతి ని గౌరవంగానే చూస్తోంది

- పీసీసీ కూడా ఎన్నికల ప్రచారం కోసం రమ్మని అడిగారు

- కోవిడ్ వల్లా రాలేనని చెప్పారు

- విజయశాంతి కాంగ్రెస్ లోనే ఉంటారు

- పార్టీ మార్పు పై మా మధ్య చర్చ రాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories