Dubbaka Updates: దుబ్బాకలో ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే కేంద్ర బలగాలు దుబ్బాకలో నియమించాలి...

- Hmtv తో బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు.

- ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా.

- బీజేపీ కార్యకర్తలను తమ అభ్యర్థిని టార్గెట్ చేసి టీఆరెస్ చేసింది.

- పోలీసులు బీజేపీ అబ్యర్థికి ఇబ్బందులు పెడుతున్నారు.

- బీజేపీ కార్యకర్తకు దుబ్బాకలో రక్షణ లేదు.

- బీజేపీ కార్యకర్తను కొట్టిన పోలీసులు రక్షణ కల్పించడం లేదు.

- రాష్ట్ర పోలీసులు టీఆరెస్ కార్యకర్తల వ్యవహరిస్తున్నారు.

- రాష్ట్ర పోలీసుల పై ఫిర్యాదు చేస్తా.

- వరదల నష్టం పై కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బాదునామ్ చేస్తున్నాడు.

- వరదల్లో నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ తక్షణ సాయం ఎం చేసాడో చెప్పాలి.

- గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే డబ్బుకు పంచుతున్నాడు సీఎం కేసీఆర్.

- ఎందుకు పంటనష్టపోయిన రైతులకు డబ్బులు ఇవ్వడం లేదు.

- మొక్కల కొనుగోలు పై సీఎం కేసీఆర్ రాజకీయం చేస్తున్నాడు.

- ఎగుమతులు , దిగుమతులు దేశం ప్రాతిపదికన జరుగుతాయి తప్ప రాష్ట్రం పై ఆధారంగా ఉండదని సీఎం కేసీఆర్ కు తెలియదా ప్రజలకు చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories