Dowleswaram Barrage updates: ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి 175 గేట్లను ఎత్తివుంచిన అధికారులు

తూర్పుగోదావరి..

-ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి 175 గేట్లను ఎత్తివుంచిన అధికారులు

-2లక్షల 71 వేల క్యూసెక్కుల సముద్రంలోకి విడుదల

-ప్రస్తుతం వరద నీటిమట్టం 6.40 అడుగుల నీటిమట్టం

-ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో పది లక్షల క్యూసెక్కుల వరకూ మళ్ళీ వరద పెరిగే అవకాశం

Show Full Article
Print Article
Next Story
More Stories