District Collector Comments: జిల్లా- కలెక్టరు మురళీధర్ రెడ్డి కామెంట్స్

తూర్పుగోదావరి

- జిల్లా- కలెక్టరు మురళీధర్ రెడ్డి కామెంట్స్

- రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

- రాజమండ్రి- రూరల్ తొర్రేడులో డిజిటల్‌ పేమెంట్‌ మిషన్‌ ప్రారంభించిన కలెక్టర్‌

- రైతు సాగు చేసే వివిధ రకాల పంటల కోసం అవసరమైన విత్తనాలు, రసాయనిక ఎరువులను రైతులకు సకాలంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తాం

- డిజిటల్‌ పేమింట్‌ యంత్రం ద్వారా అవసరమైన ఎరువులను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవడంతోపాటు, ఆన్‌లైన్‌లోనే సంబంధిత ఎరువు వ్యాపారికి ఫోన్‌ పే ద్వారా డబ్బు చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం

- రైతు నరుకుల అన్నవరంచే డిజిటల్‌ పేమెంట్‌ యంత్రంను ఉపయోగించే విధానాన్ని అడిగి తెలుసుకున్న. కలెక్టర్‌

- జిల్లా కలెక్టరు మురళీధర్ రెడ్డి..

Show Full Article
Print Article
Next Story
More Stories