Dharmana Krishna Das: భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 10 మంది చనిపోయారు..

శ్రీకాకుళం జిల్లా..

-ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్..

-జిల్లాలోని మెళియాపుట్టిలో ఒకరు చనిపోయినట్లు నివేదిక అందింది..

-ప్రస్తుతం జిల్లాలోని నదులలో నీటి ప్రవాహం సాధారణ స్థాయిలోనే ఉంది..

-జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగినది..

-రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి ముంపు ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు..

-ప్రమాదంలో చనిపోయిన వారికి నష్ట పరిహారం త్వరగా అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు..

-రైతులకు ఎటువంటి నష్టం జరిగినా ఆడుకునే దిశగా చర్యలు తీసుకుంటాం..

-వరద ఉదృతి తగ్గాక జరిగిన నష్టం పై నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించాం..

Show Full Article
Print Article
Next Story
More Stories