D. K. Aruna: కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏమి మాట్లాడలేదు...

జాతీయం..

డి కె అరుణా బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు...

-ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఎత్తిపోతల పతకం గురుంచి కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏమి మాట్లాడలేదు

-రాష్ట్ర ప్రజలు అందరూ ఈ విషయం గురుంచి ఎదురుచుసారు

-రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రజలను మరోసారి మోసము చేస్తున్నాడు

-దక్షిణ తెలంగాణ రైతులెనోట్లో మట్టి కొడుతున్నాడు

-కేసీఆర్ మాటలు పచ్చి అబద్దాలు

-పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నిధులు లేవని చెవుతున్నావు ఎలా మళ్ళీ కొత్తది ప్రాజెక్టు కడుతావు

-పాలమూరు, రంగారెడ్డి ప్రజలపైన చిత్తశుద్ధి లేదు కేసీఆర్ కి

-రాయలసీమ ప్రాజెక్టు ముందస్తుగా మద్దతు ఇచ్చావు

-ఆంధ్రప్రదేశ్ అదనంగా 8 టి ఎమ్ సిల నీళ్లను తీసుకపోతున్నది

-ఇంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ ఓ పంపలేదు

-దొంగలు దొంగలు కలిసినట్టు కాంట్రాక్టర్లతో జతకట్టి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు

-30000 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లపైగా వ్యయం పెంచాడు

-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డతో కేసీఆర్ కి లోపాయకారి ఒప్పందం ఉంది

-599 టి ఎమ్ సీల నీళ్ల వాటా మనకు రావాల్సి ఉంది... కానీ ప్రస్తుతం 299 టి ఎమ్ సిల నీళ్లు మాత్రమే వస్తున్నాయి

Show Full Article
Print Article
Next Story
More Stories