coronavirus updates: కరోనా లక్షణాలు ఉన్నాయనే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డ రిటైర్డ్ జడ్జి రామచంద్ర రెడ్డి....

తెలంగాణ... 

-కరోనా లక్షణాలు ఉన్నాయనే భయంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ రిటైర్డ్ జడ్జి రామచంద్ర రెడ్డి....

-మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది....

-మియపూర్ న్యూ సైబర్ హిల్స్ లో కుటుంవంతో నివాసం ఉంటున్న రామచంద్ర రెడ్డి....

-బెడ్ రూమ్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని రామచంద్ర రెడ్డి ఆత్మహత్య....

-తన వల్ల ఇంట్లో కుటుంబకులకు కారోనా సోకకూడదనే ఉద్దేశంతో తను ఆత్మహత్య కు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ లభ్యం....

-రామచంద్ర రెడ్డి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న మియపూర్ పోలీసులు....

Show Full Article
Print Article
Next Story
More Stories