Corona Updates In chittoor: చిత్తూరులో 2.60లక్షల పరీక్షలు చేశాము: జిల్లా కలెక్టర్

HMTV
By HMTV
Published on: 2020-08-26 09:06:52

తిరుపతి: చిత్తూరులో  2.60లక్షల పరీక్షలు చేశాము

33 వేల కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక మరణాలు కూడా చిత్తూరు జిల్లాలో నమోదు కావడం దురదృష్టం

పరీక్షలు నిర్వహించి పకడ్బందీగా వైద్యసేవలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము

మైల్డ్, మాడరేట్ కేసులు వైద్యం కోసం దూరప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మదనపల్లె,పలమనేరు,శ్రీకాళహస్తి ప్రాంతాలలోనూ కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నాము..

జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్త

HMTV

HMTV

Next Story