Corona Updates In AP: టెస్టులో ఏపీ ముందంజ

HMTV
By HMTV
Published on: 2020-08-19 15:24:13

విజయవాడ: రాష్ట్ర జనాభాలో 5.65 శాతం మందికి కరోనా టెస్టులు చేసిన ఏపీ

దేశంలోనే ముందంజలో ఏపీ

ఒక మిలియన్ జనాభాకు 56541 టెస్టులతో మొదటి స్థానం

ఇప్పటి వరకు 30 లక్షల 19 వేల 296 టెస్టులు చేసిన ఆంధ్రప్రదేశ్ 

HMTV

HMTV

Next Story