CONGRESS LEADER: దిల్ కుశ గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ నేతల సమావేశం.
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణికం ఠాకూర్ బసచేసిన దిల్ కుశ గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం.
రాజభవన్ లో గవర్నర్ ను కలవడానికి అనుమతి ఇవ్వకపోవడంతో తదుపరి కార్యక్రమం పై మాణికం ఠాకూర్ తో చర్చిస్తున్న నేతలు.
దిల్ కుశ గెస్ట్ హౌస్ నుండి ర్యాలీగా వెళ్లి రాజభవన్ గేట్ వరకు అనుమతి నివ్వాలని పోలీసులతో చర్చిస్తున్న కాంగ్రెస్ నేతలు.
Next Story



