CM KCR Comments: రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి ‘ధరణి‘ పోర్టల్ రూపకల్పన జరగాలని సీఎం కెసిఆర్ ఆకాంక్షించారు.

సీఎం కెసిఆర్..

-దేశంలోనే మొదటి సారిగా, విప్లవాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా..

-రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి ‘ధరణి‘ పోర్టల్ రూపకల్పన జరగాలని సీఎం కెసిఆర్ ఆకాంక్షించారు.

-ధరణి పోర్టల్ రూపకల్పన పై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

-అధికారులు ఈ సమావేశానికి సమగ్ర సమాచారం తో రావాలని సీఎం కెసిఆర్ ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories