CM Jagan's Daughter: ప్ర‌ముఖ బిజిసెన్ స్కూల్‌లో సీటు సంపాదించిన జ‌గ‌న్ పెద్ద కుమార్తె

అమరావతి: మంగళవారం మధ్యాహ్నం బెంగుళూరు వెళ్లనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి

జగన్‌ పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్లో సీటు రావడంతో బెంగుళూరుకు వెళ్తున్న సీఎం

తన కుమార్తెను పారిస్‌ పంపించేందుకు మంగళవారం బెంగళూరు వెళ్లనున్న సీఎం జగన్‌

26వ తేదీన బెంగుళూరులో తన సొంత నివాసంలో బస చేయనున్న సీఎం.

27వ తేదీన తిరిగి మళ్ళీ తాడేపల్లి నివాసానికి రానున్న సీఎం.

Show Full Article
Print Article
Next Story
More Stories