Chittoor District Updates: పల్లెకు చేరుకున్న వీరజవాను ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివ దేహం...

  చిత్తూరు

-- ఐరాల మండలం రెడ్డివారి పల్లెకు చేరుకున్న వీరజవాను ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివ దేహం

-- ఆదివారం కాశ్మీరు సరిహద్దులో చొరబాటుదారులతో జరిగిన భీకర పోరులో వీరమరణం పొందిన జవాను ప్రవీణ్్

-- రెండు రోజుల తరువాత స్వగ్రామానికి పార్థివ దేహం

-- కడసారి చూపుకోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బంధువులు కన్నీటి పర్యంతం

-- వీర జవానుకు జేజేలు పలుకుతూ నినాదాలు

Show Full Article
Print Article
Next Story
More Stories