Chittoor District Updates: ప్రభుత్వ నవోదయా స్కూల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

చిత్తూరు జిల్లా ..

-మదనపల్లి పుంగనూరు రోడ్డులోని ప్రభుత్వ నవోదయా స్కూల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

-బండకిందపల్లికి వెల్లే ప్రైవేటు బస్సు బోల్తా.

-ముగ్గురు అక్కడికక్కడే మృతి, మరో 30 మందికి తీవ్ర గాయాలు‌.

-గాయపడి వారిని స్థానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

-కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories