Chittoor district updates: కుప్పం పి ఈ ఎస్ ఆసుపత్రిలో దారుణం...

HMTV
By HMTV
Published on: 2020-10-06 13:31:54

చిత్తూరు..

-సకాలంలో ఆక్సిజన్ అందించక పోవడం తో వ్యక్తి మృతి

-పీ ఈ ఎస్ వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

-ఎమర్జెన్సీ అని వచ్చినా సరే ఆస్పత్రి సిబ్బంది సుమారు గంటపాటు పట్టించుకోలేదని ఆరోపణ

-డాక్టర్లు పట్టించుకోకపోవడంతో అంబులెన్స్ సిబ్బందే వైద్యం అందించడానికి ప్రయత్నం

-పరిస్థితి విషమించడంతో శాంతుపురం కి చెందిన సుబ్రమణ్యం నాయుడు మృతి

-ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన

HMTV

HMTV

Next Story